జీవిత పరాజయం - 7 ఓట్లతో గెలిచిన రఘుబాబు : శివబాలాజీ విజయం- కొనసాగుతున్న విష్ణు టీం ఆధిక్యత..!!
"మా " ఎన్నికల్లో తొలి నుంచి క్రియా శీలకంగా ఉన్న జీవిత రాజశేఖర్ ఓడిపోయారు. తాజా మాజీ కార్యవర్గంలో నరేశ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీవిత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, తొలుత అధ్యక్ష బరిలో నిలిచినా..తరువాత ప్రకాశ్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో..ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసారు. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో జీవిత పైన విష్ణు ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో రఘుబాబును అటు నరేశ్.. విష్ణు కౌంటింగ్ హాల్ లోనే ఆలింగనం చేసుకొని అభినందించారు.
ఇదే సమయంలో కోశాధికారి పదవి కోసం జరిగిన పోటీలో శివ బాలాజీ విజయం సాధించారు. ఈ పదవి కోసం జరిగిన పోటీలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన నాగినీడుకు 284 ఓట్లు రాగా.. శివ బాలాజీకి 316 ఓట్లు వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్,ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు.
Recommended Video

-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications