తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: గోషామహల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి. హైదరాబాద్ జిల్లాలో గోషామహల్ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎంఎల్ఏగా భారతీయ జనతా పార్టీకి చెందిన టి రాజా సింగ్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖేష్ గౌడ్ మీద గెలుపొందిన రాజా సింగ్ మొత్తం 92,757 ఓట్లు సాధించారు. ముఖేష్ గౌడ్ కు 45,964 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications