Weather Report: ఈ సమ్మర్లో మంట తప్పదా..!
హైదరాబాద్ వాసులు ఈ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఎండా కాలంలో వేడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో పొడి వాతావరణంతో పాటు ఉష్ణోగ్రత కూడా పెరుగుతుందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని IMD-H అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వేడి తీవ్రత పెరుగుతందని తెలిపింది.

సింగరేణి ఏరియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల వంటి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications