రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదు..
హైద్రబాద్ ;రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదని స్పష్టం చేశారు.. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసూధ మిశ్రా, స్పష్టం చేశారు . పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ,అమలు పై చర్చించేందుకు తెలంగాణ సచివాలయంలో పలువురు అధికారులతో భేటి అయ్యారు..ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి తో తోపాటు ఇతర అధికారులు పాల్గోన్నారు...

రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదని స్పష్టం చేశారు..కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసూధ మిశ్రా,దీంతోపాటు రైతు బంధులో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కలపాలని ఎలాంటి ప్రతిపాదనలు మాకు రాలేదని ఆయన తెలిపారు.రైతుల అకౌంట్స్ లను ఇవ్వడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ...తెలంగాణ ప్రభుత్వం ముందుందని చెప్పారు..ఈనెల 24వ తేదిన దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానుందని తెలిపారు ..కాగా తెలంగాణ రైతులకు ఈ నెల చివరిలోగా నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బును పంపుతామని అన్నారు..
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications