ఢిల్లీ వైపు కేసీఆర్ చూపు.. దేశరాజధానిలో పార్టీ కార్యాలయం..! అప్పుడేనా ముహుర్తం?
హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న సీఎం కేసీఆర్.. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనికోసం అనువైన ప్లేస్ ఎంపిక చేయడానికి కొందరు ఎంపీలు ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలించనున్నట్లు సమాచారం. వీరితో పాటు తెలంగాణ వాస్తు ప్రముఖులు సుధాకర్ తేజ వెళ్లనున్నారు. అనంతరం కేసీఆర్ కూడా పరిశీలించి స్థలం ఓకే చేయనున్నారట.
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో భేటీ అయిన సందర్భంలో అక్కడ టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ కు ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి 1000 గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే ఛాన్సుంది.

ఈమేరకు ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ స్పీడప్ చేస్తున్న తరుణంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందనేది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు కార్యాలయం నిర్మాణం కూడా రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications