మావోయిస్టుల ఘాతుకం: ఎన్కౌంటర్లో 25 మంది జవాన్ల మృతి
చత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో పదకొండు మంది వరకు గాయపడ్డారు.
రాయ్పూర్: చత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో సోమవారం 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు.
వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారని, అప్పుడు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

ఈ ఎన్కౌంటర్ బర్కాపాల్ - చింతగుహ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతి చెందిన జవాన్లు సీఆర్పీఎఫ్ 74 బెటాలియన్కు చెందిన వారు. ఇంతకుముందు ఈ ఏడాదే ఇక్కడే 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications