వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్‌పై దాడి... 12 మంది యువకులపై కేసు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్‌ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం తన గడ్డాన్ని పట్టుకుని లాగారంటూ ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ ఇమామ్ పోలీసులకు పిర్యాధు చేశాడు.

ఇమామ్ ఇమ్లాక్ ఉర్ రెహమాన్ అనే ఇమాం ముజఫర్‌నగర్‌లోని తన నివాసానికి మోటారు సైకిల్‌పై వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే సుమారు 12మంది యువకులు ఇమాన్‌ను అడ్డగించారు. అనంతరం ఆయనపై దాడి చేసి తన గడ్డాన్ని కూడ గుంజినట్టు ఎస్పీ తెలిపారు.దీంతో పాటు జై శ్రీరాం అనాలంటూ ఒత్తిడి తెచ్చారని చెప్పారు.గడ్డం గీసుకున్న తర్వాతే గ్రామంలోకి అడుగుపెట్టాలని హెచ్చరించారని ఇమామ్ తన పిర్యాధులో పేర్కోన్నాడు.

12 boys booked for assaulting Imam, forcing him to chant Jai Sri Ram

ఇమామ్ పిర్యాధుతో కేసును బుక్ చేసిన పోలీసులు ప్రాధమిక విచారణ అనంతరం 12మంది యువకులను అరెస్ట్ చేశారు. కాగా వచ్చిన ఆరోపణలపై మరింతలోతైన విచారణ జిరిపి చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ శైలేష్ కుమార్ వెల్లడించారు. అయితే పూర్తి విషయాలపై విచారణ జరుపుతామని ఎస్పీ పేర్కోన్నారు.

English summary
12 boys booked for assaulting Imam, forcing him to chant Jai Sri Ram. Police have booked at least 12 boys for allegedly pulling the beard of a Muslim cleric and forcing him to chant 'Jai Shri Ram'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X