వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: యమునా నదిలో పడవ మునక, 19మంది మృతి

ప్రమాదంలో 24మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

బాగ్‌పత్: ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పత్ వద్ద యమునా నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 60మంది ఉండగా.. 19మంది మృతి చెందారు. గురువారం నాడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 12మందిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

15 dead as boat carrying 60 capsizes in UP's Baghpat; rescue op underway
English summary
At least six people died after a boat carrying over 24 people capsized in river Yamuna in Baghpat, Uttar Pradesh, on Thusday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X