విషాదం: యమునా నదిలో పడవ మునక, 19మంది మృతి
ప్రమాదంలో 24మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.
బాగ్పత్: ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ వద్ద యమునా నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 60మంది ఉండగా.. 19మంది మృతి చెందారు. గురువారం నాడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 12మందిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications