మావోయిస్టుల ఘాతుకం: 16మంది గిరిజనుల హత్య
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు బుధవారం దారుణానికి తెగబడ్డారు. ఇన్ ఫార్మర్ల నెపంతో సుమారు 16మంది గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు.
మావోయిస్టుల దుశ్చర్యపై తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసిందని రాష్ట్ర హోంమంత్రి అజయ్ చంద్రశేఖర్ తెలిపారు. మావోయిస్టుల చర్యకు సరైన సమాధానమిస్తామని అన్నారు.

మావోయిస్టులు అమాయక గ్రామస్తులను చంపడంపై బస్తర్ ఐజి కల్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు వచ్చి పరిశీలించాలని సవాల్ విసిరారు.
మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రతీకార చర్యగా గ్రామస్తులను చంపినట్లు తెలుస్తోంది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications