ఐఐటి కాన్పూర్ ఆంధ్ర విద్యార్థి అనుమానాస్పద మృతి

సాయికుమార్ రెడ్డి ఐఐటి కాన్పూర్లో మెటిరీయల్ సైన్స్ ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి. తలకు గాయం కావడం వల్లనే అతను మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేల్చింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.
విద్యార్థి మృతికి గల కారణాలను కనిపెట్టడానికి విచారణకు ఆదేశించారు. శరీరం ముక్కలు కాకపోవడంతో అది ఆత్మహత్యగా కనిపించడం లేదని, ప్రమాదవశాత్తు రైలు కొట్టుకుని ఉంటుందని, ప్రమాదం జరిగిన చోట ధావా ఉందని స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఎకె ఘోష్ చెప్పారు.
విద్యార్థి డిప్రెషన్కు గురయ్యాడనే వాదనను విద్యాసంస్థ తోసిపుచ్చింది. సాయికుమార్ రెడ్డి యావరేజ్ స్టూడెంట్ అని, మృతి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ జరుగుతుందని ఘోష్ అన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications