పహల్గంలో పడవ బోల్తా .. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
శ్రీనగర్ : పర్యాటక ప్రాంతం పహల్గాంలో మరోసారి పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇద్దరి మృతి

పహల్గాం నుంచి పర్యాటకులతో పడవ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. పడవ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పడవ ప్రమాదంపై జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటంిచారు. మరోవైపు గతంలో లిద్దర్ నదిలో కూడా మరో పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులను టూరిస్ట్ గైడ్ అహ్మద్ దర్ కాపాడారు. బలమైన గాలులు వీయడంతో ఆయన నదిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. దర్ ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications