అర్ధరాత్రీ ఇంటిముందు మూత్ర విసర్జన చేసినందుకు కొట్టి చంపిన ఇంటి యజమాని...!
తన ఇంటిముందు అర్థరాత్రీ మూత్ర విసర్జన ఓ వ్యక్తిని కోట్టి చంపిన సంఘటన దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పూరి ప్రాంతంలో చోటుకుంది. సోమవారం అర్ధరాత్రీ ఓ 26 సంవత్సరాల వ్యక్తి, మరో ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తుండగా.. దాడి చేసి గాయాల పాలు చేశాడు ఆ ఇంటి యజమాని ,దీంతో గాయాల పాలైన వ్యక్తిని ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ,చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని నెహ్రు క్యాంప్ స్లమ్లో లీలు అనే 26 సంవత్సరాల వ్యక్తి నివసిస్తాడు. సోమవారం అర్థరాత్రీ లీలు అక్కడే ఉన్న మరో ఇంటిముందు ముత్ర విసర్జన చేస్తుండడంతో అది గమనించిన ఇంటి యజమాని మాన్సింగ్ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగిందని దీంతో మాన్ సింగ్ కుమారులు, భార్య లీలును సిమెంట్ బిల్లతో చావబాదారని తెలిపారు.ఇక అప్పుడే భయటకు వచ్చిన లీలు సోదరుడు సంజయ్ లీలును కొడుతున్నట్టు గమనించాడు. దీంతో గాయలపాలైన లీలును ఢిల్లీలోని ఏయిమ్స్కు తరలించారు.

కాగా లీలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎయిమ్స్ డాక్టర్లు పోలీసులు సమాచారం అందించారు. లీలు తీవ్ర గాయాలు కావడంతో అసుపత్రిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా అప్పటికే లీలు పలు వ్యాధులతో బాధపడుతున్నాడని అయనపై పలు రకాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి 17 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications