కలకలం: తుపాకీ చూపి కారు చోరీ, ఉగ్రవాదులేనా?
పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్లో మళ్లీ కలకలం రేగింది. సుజన్పూర్ ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఓ స్థానికుడి కారును అపహరించారు. దీంతో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఈ ఏడాది జనవరిలో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ ఘటనకు ముందు కూడా కొందరు ఉగ్రవాదులు ఓ పోలీస్ అధికారి కారును దొంగలించిన విషయం తెలిసిందే.

తాజా ఘటనలో పఠాన్కోట్-జమ్ము హైవేలో వెళ్తున్న కారును ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. పెట్రోల్ కావాలని అడిగి.. తర్వాత నాటు తుపాకీలతో కారు యజమానిని బెదిరించి కారును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది ఉగ్రవాద ఘటన కాదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశామని వెల్లడించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications