విషాదయాత్ర: మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు...23 మంది మృతి

మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లాలోని అమ్‌బెనాలీ ఘాట్ ప్రాంతంలో ఉన్న లోయలోకి బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ఘటనలో 33 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా దపోలి అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన సిబ్బందిగా అధికారులు గుర్తించారు. వీరంతా మహాబలేశ్వర్‌కు విహారయాత్రకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

33 feared dead after a bus falls into valley in Maharashtra

సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాష్ రాజారామ్ అనే ప్రయాణికుడు ఆ బస్సులోనుంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. జూలై 19న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తేరి జిల్లాలో ఇదే తరహా ప్రమాదం జరగడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరవక ముందే మరో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది.

33 feared dead after a bus falls into valley in Maharashtra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+