క్రిస్టియన్లకు పెరిగిన వేధింపులు.. గతేడాదితో పోలిస్తే 75 శాతం ఎక్కువ కేసులు
క్రిస్టియన్లపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021లో 75 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2020లో క్రిస్టియన్లపై 486 కేసులు కాగా.. 2021లో అవీ 475కి చేరాయి. 2014 తర్వాత దేశంలో క్రిస్టియన్లపై ఎక్కువ కేసులు ఫైల్ అయ్యాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ తెలిపింది.
క్రిస్టియన్లపై కేసులు పెరగడంతో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని వివరించింది. గత రెండు నెలల్లో 104 కేసులు ఫైల్ అయ్యాయని తెలిపింది. అక్టోబర్లో 77 కేసులు ఫైల్ అయ్యాయని సమాచారం. 2014లో 127, 2015లో 142, 2016లో 226, 2017లో 248, 2018లో 292, 2019లో 328 కేసులు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్లో ఎక్కువ కేసులు వచ్చాయి. 102 ఇక్కడ రాగా.. ఛత్తీస్ గడ్ 90, జార్ఖండ్ 44, మధ్యప్రదేశ్ 38 కేసులు ఫైల్ అయ్యాయి. చాలా కేసులు ప్రార్థనా సమయం, సమూహలుగా ఉన్న సమయంలోనే వచ్చాయి. కొన్ని చోట్ల భౌతికంగా కూడా దాడులు చేశారు. మతపరంగా నినాదాలు కూడా చేశారు. నివేదిక ప్రకారం 210 మంది ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్నారు. 46 మంది ప్రార్థనా సమయం, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారతదేశం ఉప ఖండం.. ఇక్కడ అన్నీ ప్రాంతాల వారు, మతాల వారు ఉంటారు. అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మతం పేరుతో వేధించడానికి వీలు లేదు. ఎవరికీ నచ్చిన మతం వారు స్వీకరించొచ్చు.. కానీ మతం తీసుకుంటే దాడులు చేయడం మాత్రం తగదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications