జమ్మూకశ్మీర్లో ఎదురుకాల్పులు.. 10 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.
హల్మత్పొరా ప్రాంతంలో ఏడుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారంతో సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్త బృందం ఆపరేషన్ చేపట్టగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు.

దీంతో సైన్యం, భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు మొత్తం 10 మంది మృతి చెందారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు కొనసాగుతోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications