అసోంలో బాంబు పేలుడు, ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
గువాహతి : అసోంలో తీవ్రవాదులు బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం గువాహితిలో జూ రోడ్డులో గల షాపింగ్ మాల్ వద్ద బాంబు పేల్చారు. దీంతో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇద్దరి పరిస్థితి విషమం ...
పేలుడులో ఆరుగురు గాయపడగా .. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తరలించారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది తామేనని ఉల్ఫా తీవ్రవాద సంస్థ పేర్కొంది. ఉల్ఫా-1 తీవ్రవాద సంస్థకు పరేశ్ బర్షా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. ఈ పేలుడు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అసోం సీఎం శర్బానంద సోనోవాల్ డీజీపీని ఆదేశించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications