కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆరుగురు పోలీసుల మృతి
జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.
అనంత్ నాగ్: జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.

ఈ దాడిలో మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని మట్టుబెట్టిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది. మరోవైపు, గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ కూడా అమరుడయ్యారు.












Click it and Unblock the Notifications