యూపీలో రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన మహాకోశల్ ఎక్స్ప్రెస్ రైలు
ఉత్తర ప్రదేశ్లో రైలు ప్రమాదం సంభవించింది. జబల్పూర్ (మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే మహాకోషల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది.
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్లో రైలు ప్రమాదం సంభవించింది. జబల్పూర్ (మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే మహాకోషల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది.
ఉత్తరప్రదేశ్లోని కుల్పహాడ్ వద్ద ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications