కూలిన బస్టాండ్ పైకప్పు: 10మంది మృతి, పలువురికి గాయాలు
తమిళనాడులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని సోమనూరు బస్టాండ్ పైకప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని సోమనూరు బస్టాండ్ పైకప్పు కూలి పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హఠాత్తుగా బస్టాండ్ స్లాబ్ కూలడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీశారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయిన బస్టాండ్ పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. బస్టాండ్ కూడా పాతదే కావడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications