మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది దుర్మరణం..
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గువాలో ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 9మంది మృతి చెందగా 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో భోజ్ పురి నటి దుర్మరణం:

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో కారు-బైక్ ఢీకొన్న ఘటనలో భోజ్ పురి నటి మనీషా(45) దుర్మరణం చెందారు. షూటింగ్ నిమిత్తం తన సహ నటుడితో కలిసి కారులో వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications