వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణ హత్య : నడిరోడ్డుపై.. తండ్రీకొడుకులు కత్తులతో పొడిచేశారు

|
Google Oneindia TeluguNews

గోకుల్ నగర్ : తండ్రీకొడుకులు కలిసి నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్ లోని గోకుల్ నగర్‌లో చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. సదరు వ్యక్తిని వెంబడిస్తూ తరుముకొచ్చిన తండ్రీకొడుకులు కత్తితో అతనిపై దాడి చేసి.. ఆపై రాళ్లతో కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తోంది.

చనిపోయిన వ్యక్తిని అమాలియాగా గుర్తించారు. అమాలియాను తరుముతూ బైక్ పై అతని వెనకాలే వచ్చారు తండ్రీకొడుకులు. అనంతరం నడిరోడ్డుపై అతన్ని పట్టుకుని కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి పరారయ్యారు. అనంతరం రెండు గంటల పాటు నడిరోడ్డుపైనే అమాలియా కొనఊపిరితో కొట్టుమిట్టాడు. రెండు గంటల తర్వాత అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే కన్నుమూశాడు.

A father and son killed a person on road brutally

కాగా, హత్యకు సంబంధించిన దృశ్యాల‌న్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులిద్దరినీ గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

English summary
Its an incident took place in Gokulnagar gujarath that a father and son followed amaliya on bikes, attacked him with knives and killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X