భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్య, ఎందుకంటే?
మహరాష్ట్రలోని పూణెలో భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
మహరాష్ట్ర: భార్య, పిల్లలను చంపి ఓ వ్యక్తి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహరాష్ట్రలోని పూణెలో విషాదం చోటుచేసుకొంది. భార్య, పిల్లలను భర్తే హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

మహరాష్ట్రలోని పూణెలోని టెల్కో కాలనీలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఓ వ్యక్తి కొంత కాలంగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అయితే భార్యను, కూతుళ్ళను హత్య చేసిన తర్వాత తాను కూడ ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications