వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్య, ఎందుకంటే?

మహరాష్ట్రలోని పూణెలో భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహరాష్ట్ర: భార్య, పిల్లలను చంపి ఓ వ్యక్తి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

మహరాష్ట్రలోని పూణెలో విషాదం చోటుచేసుకొంది. భార్య, పిల్లలను భర్తే హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

murdered

మహరాష్ట్రలోని పూణెలోని టెల్కో కాలనీలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఓ వ్యక్తి కొంత కాలంగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నాడు.

అయితే భార్యను, కూతుళ్ళను హత్య చేసిన తర్వాత తాను కూడ ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
a man sucide before murdered his wife and children at telco colony in pune.police case registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X