వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్య, ఎందుకంటే?
మహరాష్ట్రలోని పూణెలో భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
మహరాష్ట్ర: భార్య, పిల్లలను చంపి ఓ వ్యక్తి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహరాష్ట్రలోని పూణెలో విషాదం చోటుచేసుకొంది. భార్య, పిల్లలను భర్తే హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
మహరాష్ట్రలోని పూణెలోని టెల్కో కాలనీలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఓ వ్యక్తి కొంత కాలంగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అయితే భార్యను, కూతుళ్ళను హత్య చేసిన తర్వాత తాను కూడ ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
a man sucide before murdered his wife and children at telco colony in pune.police case registered.
Story first published: Sunday, February 5, 2017, 14:29 [IST]