డబ్బులు ఇచ్చాడు, రుణం తీసుకున్న వ్యక్తి భార్య మీద వడ్డీ వ్యాపారి ? నీచ్, కమీనే, కుత్తే!
పూణే/ముంబాయి: అవసరం అయిన సమయంలో బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు రుణం ఇస్తారని బాధితులు ఆశగా ఎదురు చూస్తారు. అవసరానికి అప్పు తీసుకున్న వాళ్లు సరైన సమయంలో రుణం తిరిగి చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతారు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు తిరిగి చెల్లించలేదని అతని భార్యను మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని పూణెలో వడ్డీ వ్యాపారి రుణం చెల్లించని వ్యక్తి భార్య మీద అత్యాచారం చేశాడు. ఇంతియాజ్ షేక్ (47) అనే వ్యక్తి బాధితురాలి భర్తకు వడ్డీ లేకుండా రూ. 40, 000 రుణం ఇచ్చాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఈ రుణం మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వడ్డీ వ్యాపారి పదేపదే పట్టుబట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల రుణం తీసుకున్న వక్తి డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయాడు.

వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్ అతని అనుచరులతో కలిసి రుణం తీసుకున్న భార్యాభర్తలిద్దరినీ కిడ్నాప్ చేసి హడప్సర్లోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. వడ్డీ వ్యాపారి షేక్ దంపతులు ఇద్దరినీ వేధించి కత్తితో చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకుంటే తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్ అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను బెదిరించాడు.
రుణం తీసుకున్న వ్యక్తి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడంతో వడ్డీ వ్యాపారి షేక్ అప్పు తీసుకున్న వ్యక్తిని చంపేస్తానని కత్తితో బెదిరించాడు. గతంలో రుణగ్రహీత భార్యపై షేక్ అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా భార్యాభర్తలను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఘటనపై ఇద్దరు బాధితులు మంగళవారం హడప్సర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు, వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రూ. 40 వేల అప్పు తీర్చలేక భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. కేవలం 40 వేల రూపాయల కోసం మహిళ మీద అత్యాచారం చేసి వీడియో తియ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications