23 మందిని రేప్ చేసిన వికృత కామాంధుడు: ఆ వయసు వారే వీడి టార్గెట్!
బెంగళూరు: వృద్దులు, వయసు ఎక్కువ ఉన్న మహిళ మీద అత్యాచారం చేసి మాయం అవుతున్న వికృత కామాంధుడిని కర్ణాటకలోని విజయపుర పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నాయకోడి అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం విజయపుర పోలీసులు చెప్పారు.
అశోక్ ఇప్పటి వరకు 23 మంది మహిళల మీద అత్యాచారం చేశాడని పోలీసులు అంటున్నారు. కళ్లు సరిగా కనపడిన వృద్దుల మీదే అశోక్ ఎక్కువ అత్యాచారాలు చేశాడని పోలీసులు చెప్పారు. వయసు ఎక్కువ అయిన మహిళలనే ఇతను టార్గెట్ చేసుకుంటున్నాడని పోలీసులు అన్నారు.

మాజీ పోలీసు, వికృత కామాంధుడు ఉమేష్ రెడ్డి కంటే ఇతను చాల ప్రమాదకరం అని పోలీసులు చెప్పారు. వృద్దుల మీద అత్యాచారం చేసిన తరువాత ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేసి పారిపోతున్నాడని పోలీసులు అన్నారు. ఇంత కాలం తప్పించుకు తిరుగుతున్న అశోక్ ను అరెస్టు చేశామని, ఇతను ఇంకా ఎంత మందిని అత్యాచారం చేశాడు అని ఆరా తీస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications