23 మందిని రేప్ చేసిన వికృత కామాంధుడు: ఆ వయసు వారే వీడి టార్గెట్!
బెంగళూరు: వృద్దులు, వయసు ఎక్కువ ఉన్న మహిళ మీద అత్యాచారం చేసి మాయం అవుతున్న వికృత కామాంధుడిని కర్ణాటకలోని విజయపుర పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నాయకోడి అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం విజయపుర పోలీసులు చెప్పారు.
అశోక్ ఇప్పటి వరకు 23 మంది మహిళల మీద అత్యాచారం చేశాడని పోలీసులు అంటున్నారు. కళ్లు సరిగా కనపడిన వృద్దుల మీదే అశోక్ ఎక్కువ అత్యాచారాలు చేశాడని పోలీసులు చెప్పారు. వయసు ఎక్కువ అయిన మహిళలనే ఇతను టార్గెట్ చేసుకుంటున్నాడని పోలీసులు అన్నారు.

మాజీ పోలీసు, వికృత కామాంధుడు ఉమేష్ రెడ్డి కంటే ఇతను చాల ప్రమాదకరం అని పోలీసులు చెప్పారు. వృద్దుల మీద అత్యాచారం చేసిన తరువాత ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేసి పారిపోతున్నాడని పోలీసులు అన్నారు. ఇంత కాలం తప్పించుకు తిరుగుతున్న అశోక్ ను అరెస్టు చేశామని, ఇతను ఇంకా ఎంత మందిని అత్యాచారం చేశాడు అని ఆరా తీస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications