"పికెకు అమీర్ పాక్ ఐఎస్ఐ సాయం తీసుకున్నాడు"
న్యూఢిల్లీ: పీకే సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సాయం తీసుకున్నారని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈ ఆరోపణలపై అమీర్ ఖాన్ ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని స్వామి అన్నారు.
భారత్ గొప్పతనం గురించి ఆటో డ్రైవర్తోనే కాదు భార్యతో కూడా చెప్పాలన్న బిజెపి నేత రాం మాధవ్ వ్యాఖ్యలను కూడా స్వామి సమర్థించారు. భారత్ గొప్పతనం గురించి ఓ పక్క ప్రకటనల్లో సమర్థిస్తూనే మరోపక్క భారత్ వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పడం సరి కాదని స్వామి అన్నారు.

భార్యకు అంత ఆందోళనగా ఉంటే ఆమె భారత్ వదిలిపోవచ్చని స్వామి చెప్పారు. అమీర్ ఖాన్పై బిజెపి నేతల దాడి కొనసాగుతూనే ఉందనడానికి స్వామి తాజా ప్రకటన నిదర్శనంగా నిలుస్తుంది.
భారత్ వదిలిపెట్టి పోదామా అంటూ తన భార్య కిరణ్ అడిగిందని అమీర్ ఖాన్ అసహనంపై మాట్లాడుతూ అన్నప్పటి నుంచి వివాదం చెలరేగుతూనే ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ దంగల్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications