ఆప్ ఎమ్మెల్యేపై దాడి, వీడియో వైరల్, ఎందుకంటే.?
ఢిల్లీ మున్సిపోల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే అధికార ఆప్కు ఇబ్బంది కలిగించే ఓ ఘటన జరిగింది. ఏకంగా ఎమ్మెల్యేపై దాడి జరిగింది. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే పరుగు తీసినట్టు తెలిసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై ఆప్ రియాక్ట్ కాలేదు.

మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ రాత్రి 8 గంటల సమయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ ఒకతను వచ్చాడు. ఏకంగా ఎమ్మెల్యేపై దాడికి దిగాడు. గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. వీడియో మాత్రం ట్రోల్ అవుతుంది.
మున్సిపల్ ఎన్నికలపై ఆప్- బీజేపీ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. తామే అధికారం చేపడుతామని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేపై దాడి జరగడం కలకలం రేగింది. మరీ దీనిపై ఇప్పటివరకు ఆప్ స్పందించలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications