పాక్ భాషలోనే సమాధానం చెప్పాలి: ప్రవీణ్ తొగాడియా
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ ఉగ్ర దాడిని భారత్ దేశంపై పాకిస్తాన్ యుద్ధ ప్రేరేపిత చర్యగా విశ్వ హిందూ పరిషత్తు నాయకుడు ప్రవీణ్ తొగాడియా మంగళవారం నాడు అభివర్ణించారు. దీనికి దౌత్యపరంగా లేదా చర్చల ద్వారా ప్రత్యుత్తరమివ్వడం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు.
ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. భారత్ విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా వ్యవహరించడం లేదని, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మసూద్లను ఇప్పటి వరకూ మనకు అప్పగించలేదన్నారు.

ఇలాంటి ముష్కరులను కట్టడి చేయాలని పాకిస్తాన్ అసలు అనుకోవడమే లేదన్నారు. ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. అతను పంజాబ్లోని పాన్వాడలో మాట్లాడారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications