బాబ్రీ కూల్చివేత: నేరం రుజువైతే అద్వానీకి 5ఏళ్ల జైలు తప్పదు..
అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కుట్ర కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి పునర్విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
భారత శిక్షా స్మృతి ప్రకారం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రసంగాలు ఇవ్వడం తదితర నేరాల కింద గరిష్టంగా వీరికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, సుప్రీం తీర్పుపై స్పందించిన ఉమాభారతి నేరం రుజువైతే ఉరిశిక్షకైనా సిద్దమైనేనని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బుధవారం నాడు కొనసాగాల్సిన తన అయోధ్య పర్యటన కొనసాగుతుందని చెప్పినప్పటికీ.. బీజేపీ చీఫ్ అమిత్షాతో సమావేశం అనంతరం ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమిత్ షా సూచన మేరకే ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications