రాహుల్ గాంధీ, నేను లంచ్ చేస్తే జీర్ణించుకోవడం లేదు: తేజస్వి యాదవ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
పాట్నా: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం తేజస్వి, రాహుల్ ఓ రెస్టారెంట్లో కలిసి భోజనం చేశారు. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ ఫొటోలను తేజస్వి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి.

వీరిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై తేజస్వి ట్విటర్ ద్వారా స్పందించారు. మేమిద్దరం లంచ్ చేస్తే వేరే వారికి అరగడం లేదని అని చురకలంటించారు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications