వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ, నేను లంచ్ చేస్తే జీర్ణించుకోవడం లేదు: తేజస్వి యాదవ్

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

|
Google Oneindia TeluguNews

పాట్నా: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం తేజస్వి, రాహుల్‌ ఓ రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేశారు. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ ఫొటోలను తేజస్వి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి.

After Lunch With Rahul Gandhi, Tejashwi Yadav Tweets 'Feel Appreciated'

వీరిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై తేజస్వి ట్విటర్‌ ద్వారా స్పందించారు. మేమిద్దరం లంచ్‌ చేస్తే వేరే వారికి అరగడం లేదని అని చురకలంటించారు.

English summary
After Lunch With AICC vice president Rahul Gandhi, RJD leader Tejashwi Yadav Tweets 'Feel Appreciated'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X