సీన్ రిపీట్: శశికళకు జైలులో నేతల పాదాభివందనం
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
ఈ సందర్భంగా ఆమెకు వీరు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారని అంటున్నారు. అనంతరం, వీరంతా దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

గతంలో పార్టీ శ్రేణులంతా జయలలితకు పాదాభివందనం చేసేవారు. పాదాభివందనం చేస్తున్న ఏ ఒక్కరినీ కూడా ఆమె వారించేవారు కాదు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోందని అంటున్నారు. అమ్మ స్థానంలో చిన్నమ్మకు కూడా పాదాభివందనాలు ప్రారంభమయ్యాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications