పక్షిని డీకొట్టిన విమానం: మంటలు, ల్యాండింగ్
జైపూర్: షార్జా వెళుతున్న విమానాన్ని అత్యావసరంగా ల్యాండ్ చేసిన సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో సహా విమానాశ్రయం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అరబ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం షార్జాకు బయలుదేరింది. విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో ఒక పెద్ద పక్షి విమానం రెక్కలను ఢీకొంది. పక్షి ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన పైలెట్ అధికారులకు సమాచారం అందించారు.

అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. తరువాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని నిర్దారించుకున్న తరువాత విమానం షార్జా బయలుదేరి వెళ్లింది.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications