అలర్ట్ .. అలర్ట్ .. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, లండన్లో ల్యాండ్
లండన్ : ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా లండన్లో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని స్టాంట్స్టిట్ ఎయిర్ పోర్టు అధికారులు కూడా ధ్రువీకరించారు.
బాంబు బెదిరింపు ..
ఎయిర్ ఇండియా ఏ1 191 సర్వీస్ ఫ్లైట్ ముంబై నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో గల నెవార్క్ విమానాశ్రయానికి ఇవాళ ఉదయం బయల్దేరింది. అయితే ఆ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని మార్గమధ్యలోనే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో విమాన సిబ్బంది లండన్ స్టాంటిస్టిట్ ఎయిర్పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అక్కడ అధికారుల అనుమతితో విమానాన్ని ల్యాండ్ చేశారు. అంతేకాదు ఎయిర్పోర్టును కడూా మూసివేశారు. ఎయిర్ ఇండియా విమానం ల్యాండయ్యాక రన్ వేను పూర్తిగా మూసివేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు సమాచారం అందించారు. విమానాన్ని తనికీ చేశాక .. తర్వాత రన్ వేను పునరుద్ధరించినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications