అల్ బదర్ చీఫ్ గ్వానీ ఖ్వాజా హతం.. గొప్ప విజయం అని ఐజీపీ కామెంట్
ఉగ్రవాద సంస్థ అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోపోర్లోని తుజ్జార్ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగిందని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదీ భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. తుజ్జార్ గ్రామంలో ఇద్దరు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. ఫైరింగ్ ప్రారంభమైన వెంటనే పోలీసులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతడిని అల్ బదర్ చీఫ్ గ్యాన్ ఖ్వాజాగా గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోసెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అల్ బదర్ మృతితో భద్రతా బలగాలు మరో ముందడుగు వేశారు. కశ్మీర్లో వేర్పాటువాదుల ఉనికి లేకుండా చేసేందుకు ఇదీ దోహదం చేస్తుందని వారు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications