ప్రధాని మోడీ మన్ కీ బాత్తో ఆకాశవాణికి భారీ ఆదాయం
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఆకాశవాణికి ఈ మేరకు ఆదాయం వచ్చిందని సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఆకాశవాణికి ఈ మేరకు ఆదాయం వచ్చిందని సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు.
లోకసభలో ఆయన ఈ విషయం వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.78 కోట్లు, 2016-17లో రూ.5.19 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం పూర్తి అయిన తర్వాత 18 ప్రాంతీయ భాషల్లో, 33 మాండలికాల్లో కూడా ప్రజలకు అందుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications