కాశ్మీర్లో: అమర్నాథ్ యాత్రికులపై దాడికి దిగిన టెర్రరిస్ట్లు హతం
శ్రీనగర్: గతంలో అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మంగళవారం భద్రతా దళాలు ఎన్కౌంటర్లో కాల్చి చంపాయి. ఇందులో ఇద్దరు పాకిస్థాన్కు చెందినవారు.
వీరు గతంలో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ముఠాలోని సభ్యులని భద్రతాసిబ్బంది తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో యావర్ బషీర్ అనే వ్యక్తి స్థానిక మిలిటెంట్. అబూ ఫుర్కాన్, అబూ మావియా పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు.

ఈ ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్లు భద్రతా అదికారులు తెలిపారు. ఈ ఘటనతో అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వారు వెల్లడించారు.
గతంలో యాత్రికులపై దాడికి పాల్పడిన అబు ఇస్మాయిల్ను హతమార్చారు. ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న మరో ముగ్గురిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications