ఏమీ ధైర్యం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ తీసిన అమిత్ షా..
జమ్ము కశ్మీర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. శ్రీనగర్లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ప్రజలతో మాట్లాడే సమయంలో అమిత్ షా తన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ తీసివేశారు. ఎందుకంటే.. ప్రజలతో తాను ప్రత్యక్షంగా మాట్లాడుతానని కామెంట్ చేశారు. అందుకే తీసివేశానని స్పష్టంచేశారు.

శ్రీనగర్లో గల షేర్ ఏ కశ్మీర్ కన్వెక్షన్ సెంటర్ వద్ద అమిత్ షా ప్రజలతో మమేకం అయ్యారు. ఆయనతోపాటు లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నారు. మీతో మాట్లాడే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ఎందుకు అని అడిగారు. కశ్మీర్ లోయలో ఉన్న ప్రజలు, యువత కోసం మాట్లాడుతున్నానని చెప్పారు.
రెండేళ్ల తర్వాత అమిత్ షా లోయలో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి.. జమ్ము కశ్మీర్, లడాఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. కశ్మీర్లో పౌరులు కాక ఇతరులపై దాడులు జరుగుతున్నాయి. కానీ అమిత్ షా ధైర్యం చేసి ముందడుగు వేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్లో మరో 5 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. గందెర్బాల్ ఆలయాన్ని కూడా షా సందర్శించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications