26న చంపేస్తాం: అన్నా హజారేకు బెదిరింపు లేఖ
పుణె: సామాజిక కార్యకర్త, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేను జనవరి 26న చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేఖ పంపాడు. అన్నా చాలా సంపద కూడబెట్టారనీ, ఈ ఆస్తులకు వారసుడెవరో ప్రకటించాలని ఆ వ్యక్తి ఆరోపించాడు.
చేతితో రాసిన ఈ లేఖ నాలుగురోజుల కిందట అన్నా హజారే సొంతూరు మహారాష్ట్రలోని రాలేగావ్సిద్ధిలోని కార్యాలయానికి వచ్చినట్టు అహ్మద్నగర్ అదనపు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అన్నాకు ఇప్పటికే తగినంత రక్షణ కల్పిస్తున్నామనీ, బెదిరింపుల నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని దేశ్ముఖ్ వివరణ ఇచ్చారు. హజారేకు గతంలో కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపు లేక 10వది కావడం గమనార్హం.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications