పార్లమెంటులో ఏపీ లిక్కర్ స్కాం ఇష్యూ.. వైసీపీ ఎంపీ కౌంటర్
ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు ఎక్కువ పెద్ద స్కాం ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం పార్లమెంట్ వేదికగా విమర్శలు గుప్పించారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా.. ఎంపీ రమేష్ ఏపీ లిక్కర్ పాలసీ అంశాన్ని ప్రస్తావించారు. 2019-2024 మధ్య ఏపీ లిక్కర్ పాలసీని మార్చారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయని.. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు.
మద్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని ఎంపీ గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. మద్యం షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలోనే నియమించారన్నారు. అయితే ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతుండగా.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రమేష్ బీజేపీ కోసం పనిచేయడం లేదని.. టీడీపీకి పనిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. అలానే మార్గదర్శి స్కాం చాలా పెద్ద కుంభకోణమని ఎంపీ మిథున్ రెడ్డివ్యాఖ్యానించారు. ఎంపీల కామెంట్స్ తో ఏపీ లిక్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications