కలాం భౌతికకాయం రామేశ్వరం తరలింపు (వీడియో)
న్యూఢిల్లీ/మధురై: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం పార్థీవదేహాన్ని తీసుకుని రామేశ్వరం బయలుదేరారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ లోని ఆయన నివాసం నుండి సైనిక వాహనంలో పార్థీవదేహాన్ని తీసుకుని పాలం విమానాశ్రయం చేరుకున్నారు.
తరువాత అక్కడి నుండి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో పార్థీవదేహంతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయకుడు, మనోహర్ పారికర్ మధురై బయలుదేరారు. వెంట త్రిధళ రక్షణ శాఖ అధికారులు ఉన్నారు.

మధురై నుండి వైమానికదళ హెలికాప్టర్ లో కలాం పార్థీవదేహాన్ని రామేశ్వరం తీసుకు వెళుతున్నారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ప్రభుత్వ లాంచనాలతో రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications