అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి గుండెపోటు: ఆస్పత్రిలో చేరిక
చెన్నై: అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స ఆయనకు అందిస్తున్నారు.
చెన్నై నగరంలో తన స్వగృహంలో ప్రతాప్ రెడ్డి మార్చి 23వ తేదీ అర్ధరాత్రి హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. వారి పర్యవేక్షనలో ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు శనివారం ఉదయం వెల్లడించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications