గంట యాభై నిమిషాలపాటు బడ్జెట్ పై జైట్లీ ఇలా..
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను సమర్పించారు. వరుసుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా నాలుగో దఫా బడ్జెట్ ను బుదవారం నాడు ప్రవేశపెట్టారు.ఈ దఫా సాధారణ బడ్జెట్ తోనే కలిపి రైల్వే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.ఆయన గంట యాభై నిమిషాల పాటు నిరంతరాయంగా బడ్జెట్ పై ప్రసంగించారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 110 నిమిషాల పాటు నిరవధికంగా ప్రసంగించారు. అయితే అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో అప్పుడప్పడూ కొంత సమయం తడబడ్డారు.అయినా ఆయన ఎలాంటి అంతరాయం లేకుండా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లో కలిసి ఉండడంతో బడ్జెట్ ను లోక్ సభలో చదివి విన్పించేందుకు సాధారణంగా ప్రతి ఏటా తీసుకొనే సమయం కంటే అరుణ్ జైట్లీ కొంత ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
గతంలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం పేరుతో కాకుండా ఈ సారి రంగాల వారీగా బడ్జెట్ ను కేటాయించారు.పూర్తి బడ్జెట్ రూ.21.47 లక్షల కోట్లు, రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లను కేటాయించింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications