అత్యాచారం: నేడు తేలనున్న ఆశారాం బాపు భవితవ్యం
న్యూఢిల్లీ: పదహరేళ్ళ బాలికపై ఆశారాం బాపు అత్యాచారం చేశారనే ఆరోపణలపై జోథ్పూర్ కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువర్చనుంది. ఈ తీర్పును పురస్కరించుకొని దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షాజహాన్ పూర్ లోని మనాయి ఆశ్రమంలో 2013లో ఆశారాం పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని నమోదైన కేసులో కోర్టు విచారించింది.

నిందితుడైన ఆశారాం జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని నియమించారు. ఆశారాం కేసులో తీర్పు వెలువడిన అనంతరం ఆయన భక్తులు ఎలాంటి ఆందోళన చేయకుండా ముందుజాగ్రత్తగా నాలుగు రాష్ట్రాల్లో అదనపు సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications