Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

102 కాదు, 25 మంది నాతో ఉన్నారు: గెహ్లట్ ప్రకటనపై సచిన్ పైలట్

రాజస్తాన్‌లో మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. బలబలాలపై అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ రకరకాల వాదనలు కొనసాగిస్తున్నారు. గెహ్లట్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే ఇది తప్పు అని.. తనతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని పైలట్ తెలిపారు. వారు తనతోనే ఉన్నారని.. జైపూర్‌లో జరిగే సీఎల్పీ సమావేశంలో పాల్గొనలేదన్నారు.

గెహ్లట్ మాత్రం తనతో 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఫైరయ్యారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్య అని అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సచిన్ పైలట్ వచ్చి మాట్లాడాలని సూచించారు. సమస్య ఉంటే తనకు చెప్పాలని.. పరిష్కరిస్తామని తెలిపారు. అంతర్గత సమస్య పరిష్కరించుకుంటామని మరో నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Ashok Gehlot’s claim of 102 MLAs wrong, 25 sitting with me: Sachin Pilot

Recommended Video

    Locusts Swarms To Enter Telangana || జూన్ 20-జులై 5 వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం !!

    మరోవైపు జైపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో సచిన్ పైలట్ ఫోటో ప్రత్యక్షమైంది. సంక్షోభం నేపథ్యంలో అతని ఫోటో తిరిగి కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైలట్‌ను దారిలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన మాత్రం చర్చలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+