టీలో కర్ణాటక లోకాయుక్త పుత్రుడిపై కేసు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడి మీద తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైన విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న పలు కన్నడ సంఘాలు వెంటనే భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి.
లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్పై ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించి రూ. ఒక కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

అయితే అశ్విన్ రావ్ 2008లో అతని స్నేహితుడితో కలిసి వికారాబాద్ లో 16 ఎకరాల భూమిని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.33 లక్షలుకు విక్రయించారని వెలుగు చూసింది. అయితే ఆ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు తమకు నకిలి పత్రాలు ఇచ్చి భూములు విక్రయించారని వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వికారాబాద్ పోలీసులు 2008 జులై 13న అశ్విన్ రావ్, అతని స్నేహితుడు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారని వెలుగు చూసింది. ఈ కేసులో శ్రీనివాస్ మొదటి ముద్దాయి, అశ్విన్ రావ్ రెండవ ముద్దాయి. అశ్విన్ రావ్ ను రిమాండ్ కు తరలించారని, తరువాత ఆయన జామీను తీసుకుని బయటకు వచ్చాడని వెలుగు చూసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications