వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం: 28 మంది మృతి!
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
షిమ్లా జిల్లాలోని రాంపూర్ సమీపంలో ఓ బస్సు లోయలో పడంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు కిన్నౌర్ నుంచి సోలాన్ వెళ్తోంది.
బస్సులో నలభై మంది ప్రయాణీకులు ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టినట్లు షిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు.
Comments
English summary
At least 28 people have been killed after a bus rolled down a gorge in Khanetri, near Shimla's Rampur in Himachal Pradesh on 20 July.