వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 28 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

షిమ్లా జిల్లాలోని రాంపూర్ సమీపంలో ఓ బస్సు లోయలో పడంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు కిన్నౌర్ నుంచి సోలాన్ వెళ్తోంది.

At Least 20 Dead as Bus Falls Down in Rampur in Himachal Pradesh

బస్సులో నలభై మంది ప్రయాణీకులు ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టినట్లు షిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు.

English summary
At least 28 people have been killed after a bus rolled down a gorge in Khanetri, near Shimla's Rampur in Himachal Pradesh on 20 July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X