వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో పడిన బస్సు: 35 మంది సజీవ దహనం?

By Pratap
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో పన్నా నుంచి ఛతర్‌పూర్‌ వెళ్తున్న ఓ బస్సు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో బస్సు డిజీల్‌ ట్యాంక్‌ పగిలిపోయి పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే మొత్తంగా ఎంతమంది చనిపోయారనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది.

At least 35 feared dead in bus accident in Madhya Pradesh

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 550 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఎంత మంది చనిపోయారనేది అధికారికమైన ప్రకటన ఏదీ వెలువడలేదు.

English summary
At least 35 people are feared dead after a bus fell down from a culvert and caught fire in Madhya Pradesh's Panna district on Monday afternoon, about 550 km away from the capital Bhopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X