Aunty: నేపాల్ ఆంటీని చంపేసి శవాన్ని చుట్టేసి కంటేనర్ లో, పక్కాస్కెచ్, యాపిల్ పండులా ఉందని !
ముంబాయి: పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మహిళ మీద కామాంధుల కన్ను పడింది. పిల్లలకు తెలీకుండా మహిళకు మాయమాటలు చెప్పిన కామాంధులు ఆమెను కంటేనర్ గౌడన్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఆంటీకి మరో ఇద్దరికి తేడా వచ్చింది. అంతే యాపిల్ పండులాంటి నేపాల్ ఆంటీని చంపేసిన కామాంధులు ఆమె శవం మాయం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి నేపాల్ ఆంటీ శవాన్ని టార్పాలిన్ షీట్ ను నీట్ గా చుట్టేసి గౌడన్ లోని కంటేనర్ పైన దాచిపెట్టి చేతులు దులుపుకున్నారు. ఆంటీ శవం కుళ్లిపోయి భరించరాని దుర్వాసన రావడంతో కొన్ని రోజుల తరువాత ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది.
Illegal affair: అమ్మాయిలు, ఆంటీలతో భర్త, రసికుడితో భార్య, డిఫరెంట్ స్టోరీతో ?, క్లైమాక్స్ !
యాపిల్ పండులాంటి నేపాల్ ఆంటీ
నేపాల్ కు చెందిన దుర్గా ఖడ్కా అలియాస్ దుర్గా (52) అనే మహిళ ముంబాయిలోని చెంబూర్ ప్రాంతంలోని గోవింది ఏరియాలో నివాసం ఉంటున్నది. దుర్గాకు ఆరు మంది పిల్లలు ఉన్నారు. 52 సంవత్సరాలు వచ్చినా దుర్గా చూడటానికి చాలా అందంగా, యాపిల్ పండులా ఉంటోంది. శ్రీమంతుల ఇళ్లలో దుర్గా పని చేస్తోందని తెలిసింది.
కామాంధుల కన్ను పడింది
ముంబాయిలోని చెంబూరులో కంటేనర్లు నిల్వచేసే గౌడన్ ఉంది. ఈ గౌడన్ లో భారీ సంఖ్యలో కంటేనర్లు నిల్వచేస్తున్నారు. గౌడన్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి నేపాల్ ఆంటీ దుర్గాకు పరిచయం ఉన్నాడు. దుర్గా ఆంటీని అనుభవించాలని సెక్యూరిటీ గార్డుతో పాటు అతనికి పరిచయం ఉన్న యువకుడు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
తట్టుకోలేని దుర్వాసన
కంటేనర్లు నిల్వ చేసిన గౌడన్ లో భరించలేని దుర్వాసన వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న వారికి అనుమానం వచ్చి గోవాండి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గౌడన్ చేరుకుని ప్రతికంటేనర్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశారు. అంతే గౌడన్ లో నేపాల్ మహిళ శవం చూసిన పోలీసులు షాక్ అయ్యారు.
ఆంటీ శవం నీట్ గా ప్యాకింగ్ చేసి ?
హత్యకు గురైయ్యింది నేపాల్ మహిళ దుర్గా అని పోలీసులు గుర్తించారు. దుర్గాను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె శవాన్ని అక్కడి నుంచి మాయం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారని పోలీసులు గుర్తించారు. శవం అక్కడి నుంచి తరలించడానికి సాధ్యం కాకపోవడంతో టార్పాలిన్ షీట్ లో నీట్ గా చుట్టేసి ఆ శవాన్ని కంటేనర్ ల పైభాగంలో దాచిపెట్టారని పోలీసుల విచారనలో వెలుగు చూసింది.
సెక్యూరిటీ గార్డు, మరో కామంధుడు ?
దుర్గాను హత్య చేసిన తరువాత అక్కడ సాక్షాలను నాశనం చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే కేసులో సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారని ది న్యూఇండియన్ ఎక్సెప్రెస్ కథనం ప్రచురించింది. నేపాల్ మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని ముంబాయి పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా దుర్గా హత్యకు గురైయ్యిందా ?, లేదా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారా ? అని ఆరా తీస్తున్నామని గోంవాడి పోలీసులు అంటున్నారు.