Axis My India exit polls: త్రిపురలో మరోసారి బీజేపీ హవానే
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరగా సోమవారం నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. దీంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పార్టీల మధ్య హోురాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వామపక్షాల కూటమికి 6-11 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీఎంసీకి 9-16 స్థానాల్లో గెలుచుకుంటుందని పేర్కొంది.

మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీకి 36-45 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి త్రిపురలో బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications