ayodhya verdict:అయోధ్య తీర్పుపై అద్వానీ హర్షం, రథయాత్రతో తెరపైకి మందిర నిర్మాణం..
అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య భూ వివాదం సమసిపోయినట్టేనని పేర్కొన్నారు.
అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ జన్మభూమికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఐదెకరాల భూమి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత అద్వానీ స్పందించారు.

1990లో అయోధ్యలో రాముడి మందిరం కట్టాలని అద్వానీ రథయాత్ర చేపట్టారు. దీంతో అద్వానీ ప్రభ పెరిగిపోయింది. మందిర్ కట్టాలనే డిమాండ్ పెరిగింది. అద్వానీని బీహార్లో అప్పటి సీఎం లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయడంతో యాత్రకు బ్రేక్ పడింది.. కానీ మందిర నిర్మాణ డిమాండ్ ఆరంభమైంది. తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత.. అలహాబాద్ హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మించాలని అద్వానీ యాత్ర చేపట్టడంతోనే క్రేజీ వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని మేధావులు అభిప్రాయపడతారు. ఈ క్రమంలో తీర్పుపై అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications